వాసవి మాతకు రూ.కోటిన్నరతో ధనలక్ష్మి అలంకరణ

61చూసినవారు
వాసవి మాతకు రూ.కోటిన్నరతో ధనలక్ష్మి అలంకరణ
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా రూ‌. 1. 50 కోట్ల విలువైన వివిధ రకాల కరెన్సీ నోట్లతో అమ్మవారి అంతరాలయం, గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ కొర్లేపర రాము, ప్రధాన కార్యదర్శి సుందరం మాట్లాడారు. ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్