రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి: బొలిశెట్టి రాజేష్

64చూసినవారు
రక్తదానం చేయండి ప్రాణదాతలు అవుదాం అనే నినాదంతో సెప్టెంబర్ రెండో తేదీన మాగంటి కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 1000 యూనిట్లు రక్తం సేకరించి 1000 మంది ప్రాణాలు నిలబెట్టాలన్నారు. జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్