పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: ఇన్చార్జ్ ఆర్డీవో

55చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: ఇన్చార్జ్ ఆర్డీవో
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్చార్జ్ ఆర్డీవో బిఎస్ఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం నుంచి తాలూకా సెంటర్ వరకు స్వచ్ఛత హి సేవా ర్యాలీ, మానవహరం నిర్వహించారు. తల్లి పేరున ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ తాతాజీ, మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షుడు కాశీ మాట్లాడారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్