లోటస్ విద్యార్థినికి జనసేన నాయకుడు రాజేష్ అభినందనలు

68చూసినవారు
లోటస్ విద్యార్థినికి జనసేన నాయకుడు రాజేష్ అభినందనలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్ 17 బాస్కెట్ బాల్ విభాగంలో తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి గ్రామంలోని లోటస్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కే. రుచిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అక్టోబర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో రుచిక పాల్గొంటుందని ప్రిన్సిపల్ దేవి ప్రియ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా బాలికను జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ అభినందించారు.

సంబంధిత పోస్ట్