తాడేపల్లిగూడెం: అభ్యసన సమస్యలపై పిల్లలకు అవగాహన

61చూసినవారు
తాడేపల్లిగూడెం: అభ్యసన సమస్యలపై పిల్లలకు అవగాహన
తాడేపల్లిగూడెం పట్టణంలోని సుబ్బారావుపేట భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో సోమవారం అభ్యసన సమస్యలపై పిల్లలకు అవగాహన కార్యక్రమం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయుడు కట్టా సురేష్ కుమార్ అభ్యసన సమస్యలు కలిగిన పిల్లలు ప్రతి పాఠశాలలోనూ సుమారు 20 శాతం మంది ఉన్నారన్నారు. వారికి అభ్యసనలోని మెలకువలను తెలియపరిచినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్