తాడేపల్లిగూడెం: రోగులకు, వైద్యులకు బాసటగా నిలవాలి: ఎమ్మెల్యే

70చూసినవారు
తాడేపల్లిగూడెం: రోగులకు, వైద్యులకు బాసటగా నిలవాలి: ఎమ్మెల్యే
రోగులకు, వైద్యులకు బాసటగా నిలవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంకట్రామన్నగూడెం, మాధవరం పీహెచ్సీల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలన్నారు. సర్పంచ్ నాగ అంజూష, వైద్యులు వీర వెంకటేష్, శ్రీ హర్ష, రూప పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్