వరద బాధితుల సహాయార్థం నిత్యవసరాల పంపిణీ

57చూసినవారు
వరద బాధితుల సహాయార్థం నిత్యవసరాల పంపిణీ
విజయవాడలో వరద బాధితుల సహాయార్థం మాజీ సీఎం జగన్ ఏర్పాటుచేసిన నిత్యావసరాల పంపిణీని తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. విజయవాడ వరదల వల్ల నిరాశలైన కుటుంబాలకు మాజీ సీఎం జగన్ నిత్యవసరాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్