ఇరగవరం: వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యం

69చూసినవారు
ఇరగవరం: వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యం
ఇరగవరం మండలం కె. కుముదవల్లి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పలు రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్