మే డే పర్వదినాన్ని పండుగలా నిర్వహించుకోవాలి

63చూసినవారు
మే డే పర్వదినాన్ని పండుగలా నిర్వహించుకోవాలి
తణుకులోని అక్కమాంబ టెక్స్టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వద్ద ఏఐటియుసి కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మంగళవారం గేట్ మీటింగ్స్ నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పాల్గొని మాట్లాడారు. కార్మికుల పర్వదినం ఆయన మే డేను పండుగలా నిర్వహించాలని ఈ సందర్భంగా భీమారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్