మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలంతా మట్టి గణపతిని పూజించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని లయన్స్ ఇంటర్నేషనల్, ‘తణుకు మైత్రి లయన్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా గణపతి విగ్రహాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్