ప్రత్తిపాటి పుల్లారావుని పరామర్శించిన ఎమ్మెల్యే

85చూసినవారు
ప్రత్తిపాటి పుల్లారావుని పరామర్శించిన ఎమ్మెల్యే
మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తల్లి ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్తిపాటి పుల్లారావునీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. అనంతరం నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి జరిగింది.

సంబంధిత పోస్ట్