తణుకు: పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
తణుకు: పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమైన గ్రామాలు మళ్ళీ అభివృద్ధి బాట పెట్టనున్నాయని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సారథ్యంలో నేటి నుంచి ప్రారంభమైన "పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు" కార్యక్రమంలో భాగంగా సోమవారం అత్తిలి మండలంలో సిసి రోడ్లు, డ్రైనేజీ లు, మినీ గోకులం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్