వరద బాధితులకు అండగా స్వచ్చంద సంస్థలు విరాళాలు

54చూసినవారు
వరద బాధితులకు అండగా స్వచ్చంద సంస్థలు విరాళాలు
విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుండి వివిధ వ్యాపారస్తులు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తమవంతుగా రూ. 7 లక్షల 116 రూపాయలు సహాయాన్ని చెక్ ల రూపంలో బుధవారం తణుకు క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు అందించారు. ఇటువంటి విపత్తుల సమయంలో సహృదయంతో విరాళాలలు అందించిన దాతలందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్