ఉండి గ్రామంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
ఉండి గ్రామంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా, ఉండి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు పర్యటించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్, కాలువ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను వెంటనే పూర్తి చేసి అటు ప్రజలకు ఇటు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్