తిరుమల లడ్డూ ఘటనపై ప్రాయశ్చిత్త దీక్ష

57చూసినవారు
తిరుమల లడ్డూ ఘటనపై ప్రాయశ్చిత్త దీక్ష
తిరుమల లడ్డూ ఘటనపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా భీమడోలులో కూటమినేతలు దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక శ్రీవెంకటేశ్వరస్వామి రూపక దేవాలయం వద్ద కూటమి నాయకులు 108 దీపాలు వెలిగించి గోవిందనామాలు పటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్