ఘనంగా బాలల దినోత్సవం

269చూసినవారు
ఘనంగా బాలల దినోత్సవం
ఉంగుటూరు ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో తొలి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం ఫ్యాన్సీ డ్రెస్ లో విజేతలకు బహుమతులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్