గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

60చూసినవారు
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఉంగుటూరు ఎమ్మెల్యే ఆ మహనీయుని విగ్రహానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వతంత్ర సమరయోధులు తల్లప్రగడ నరసింహ శర్మ వారసులకు & కొండేటి సర్వేశ్వరావు మిత్ర బృందానికి ఎంఎల్ఏ చేతుల మీదుగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్