ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా

61చూసినవారు
ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా
నిడమర్రు మండలం చానమిల్లి గ్రామ ప్రజలు త్రాగు నీరు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులు తెలియజేయగా వెంటనే స్పందించారు. మంగళవారం శ్రీ లక్ష్మీ నారాయణ ఫౌండేషన్ వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేసారు. శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజును గ్రామస్తుల అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్