పార్టీ నాయకులు పై దాడి చేసిన ఇద్దరినీ సస్పెండ్ చేయండి

1549చూసినవారు
పాదయాత్రలో ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు, మరో మాజీ ప్రజా ప్రతినిధి లపై మన పార్టీలో ఇద్దరు నాయకులు దాడి చేయడం పట్ల ఖండించారు. శనివారం ఉంగుటూరులో టిడిపి సమావేశం జరిగింది. దాడి చేసిన మండల టిడిపి ప్రధాన కార్యదర్శి, నారాయణపురం గ్రామ టిడిపి అధ్యక్షులను సస్పెండ్ చేయాలని పలువురు టిడిపి నాయకులు కోరారు. దాడిని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు, పలు నాయకులు ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్