గోపీనాథ పట్నం గ్రామ పంచాయితీలో స్వచ్చత హి సేవ కార్యక్రమం

70చూసినవారు
గోపీనాథ పట్నం గ్రామ పంచాయితీలో స్వచ్చత హి సేవ కార్యక్రమం
ఉంగుటూరు మండలం గోపీనాథ పట్నం గ్రామ పంచాయితీలో శనివారం స్వచ్చత హి సేవ కార్యక్రమం జరిగింది. స్వయం సహాయక సంఘాల వారితో అవగాహన ప్రచారాలు, ర్యాలీలు, స్వచ్ఛత డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, సర్పంచి పి విష్ణుమూర్తి,
పంచాయితీ, సచివాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్