ఉంగుటూరు: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నమోదుపై అవగాహన

62చూసినవారు
ఉంగుటూరు: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నమోదుపై అవగాహన
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్‌గా నమోదు చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఓటర్‌పై అవగాహన సదస్సు, నమోదు కార్యక్రమంపై 10వ తేదీ ఉదయం 9 గంటలకు ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుగుతుందన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గోవిందరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరాంజనేయులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్