ఉంగుటూరు: ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం

66చూసినవారు
ఉంగుటూరు: ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం
ఉంగుటూరు మండలం నారాయణపురం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సమావేశాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను పరిచయం చేశారు. అనంతరం ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్