ఉంగుటూరు: చల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

85చూసినవారు
ఉంగుటూరు: చల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఉంగుటూరు గ్రామంలో చల్లాలమ్మ అమ్మవారి దేవాలయంలో దేవీనవరాత్రుల ఉత్సవాలలో.. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు దర్శించుకుని పూజలు నిర్వహించారు . ఆలయం మర్యాదలతో దేవస్థానం వారు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వట్టి పవన్, రెడ్డి సూర్యచంద్రరావు, బండారు మధు, శ్రీనుతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్