‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు పరీక్షలు వాయిదా

71చూసినవారు
‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు పరీక్షలు వాయిదా
‘దానా’ తుపాను ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు, దారిమళ్లించినట్లు సమాచారం. ఒడిశాలో 23-25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. 27న జరగాల్సిన సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్