ఏపీలో ఇకపై ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు

85చూసినవారు
ఏపీలో ఇకపై ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు
ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ నుంచి అన్ని రకాల కనెక్షన్లకు ఈ తరహా మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా నియామకాలు చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో సర్వే.. ఆ తర్వాత మీటర్ల మార్పు దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్