ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేష్

81చూసినవారు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేష్
అనకాపల్లి జిల్లా తారువలో తనపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి ఎంపీ స్థానంలో ముత్యాల నాయుడు, మాడుగులలో ఆయన కుమార్తె ఓడిపోతారనే భయంతోనే ఇలా దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్