పురంధేశ్వరిపై బీజేపీ సీరియస్

2650చూసినవారు
పురంధేశ్వరిపై బీజేపీ సీరియస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడానికే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీలో టిక్కెట్లు దక్కని కొందరు నాయకులు బీజేపీలో చేరాలని ప్రయత్నించారట. ఆమెను కలిసినప్పుడు టీడీపీలో చేరాలని సలహా ఇచ్చారట. దాంతో త్వరలోనే ఆమెను పదవి నుంచి తప్పించబోతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్