రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యం

78చూసినవారు
రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యం
ఏపీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై 3 వేల ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు 9000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో 20పైగా లోక్‌సభ స్థానాల్లో కూటమిదే పైచేయి ఉంది.

సంబంధిత పోస్ట్