వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ ముఖ్య సందేశం ఇచ్చింది. కార్యకర్తల రక్షణ కోసం లీగల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా లీగల్ టీం చూసుకుంటుందని తెలిపింది. సోషల్ మీడియా కోసం ప్రత్యేక లీగల్ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కార్యకర్తలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎక్కడైన దాడులు జరిగినా 9848255263, 9849883298 ఫోన్ నంబర్లను సంప్రదించాలని వివరించింది.