వరద నీటిలో నడుస్తూ వైఎస్ జగన్ పరామర్శ

62చూసినవారు
వరద నీటిలో నడుస్తూ వైఎస్ జగన్ పరామర్శ
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. విజయవాడలోని సింగ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో బాధితులను ఆయన పరామర్శించారు. నడుము లోతు ఉన్న వరద నీటిలో నడుస్తూ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్