కడప: నిందితుడిని నడిరోడ్డుపై ఉరితీయాలి

52చూసినవారు
బద్వేల్ ఘటనలోని నిందితుడిని నడిరోడ్డుపై ఉరితీయాలని చనిపోయిన యువతి తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదివారం కడప ఆసుపత్రిలో పోస్ట్ మార్టం గది వద్ద బోరున విలపించారు. నా కూతురిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన విఘ్నేశ్ ను మీరు చంపుతారా? నన్ను చంపమంటారా? వాడిని నడిరోడ్డుపై ఉరితీయాలి అని ఆమె బోరున విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్