ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్యం కొనసాగించండి

1531చూసినవారు
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్యం కొనసాగించండి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి కొనసాగించేలా సీఎం చొరవ చూపాలని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. శనివారం కడప నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్టు ప్రదర్శించిన ఫ్లెక్సీలను వారు సందర్శించారు. వారు మాట్లాడుతూ. బకాయిలను తక్షణమే చెల్లించి, ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్