విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే

83చూసినవారు
విజయవాడ జక్కంపూడి వరద ప్రాంతాల్లో కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మంగళవారం సహాయక చర్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, ఆహారం, మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అని ప్రజల ద్వారా తెలుసుకుంటూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలందరికీ సహాయం అందేలాగా కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్