నేటి నుంచి లా పరీక్షలు

68చూసినవారు
నేటి నుంచి లా పరీక్షలు
యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి 3, 5 సంవత్సరాల ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఈశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్ బి 2, 4, 6 సెమిస్టర్లు, ఐదేళ్ల ఎల్ఎల్బి 2, 4, 6, 8, 10 సెమిస్టర్లు చదివే విద్యార్థులు నిర్ణీత తేదీలలో సూచించిన సమయానికి పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. పరీక్షలు అక్టోబర్ 10 వరకు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్