సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

83చూసినవారు
సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
ఖాజీపేట మండలంలోని పుల్లూరు పంచాయతీ పరిధిలో శనివారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ గౌస్ లజాం, గంగాధర్ రెడ్డి, ఎంపీపీ సిద్దిక్, నాగేశ్వరరెడ్డి, అచ్చుకట్ల ఖరిముళ్ల, మదీన దస్తగిరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్