మందకృష్ణ మాదిగ కు స్వాగతం పలికిన కడప ఎమ్మార్పీఎస్ నాయకులు

554చూసినవారు
మైదుకూరు నియోజకవర్గ మండలాలకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సంజీవ్ మాదిగ, జయరాం, చెన్నయ్య, జయచంద్ర, మాతయ్య, వెంకటేశు, రామకృష్ణ, కైపు భాస్కర్, విజయభాస్కర్, జీవన్, శివ తదితరులు పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండా చేతబుని డప్పు వాయిద్యాలకు నృత్యం చేస్తూ ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్