పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

82చూసినవారు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
మన చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మైదుకూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్