మైదుకూరు ఎంపీడీవోగా లక్ష్మీదేవి బాధ్యతల స్వీకరణ

82చూసినవారు
మైదుకూరు ఎంపీడీవోగా లక్ష్మీదేవి బాధ్యతల స్వీకరణ
మైదుకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా నిధులు నిర్వహిస్తున్న పి. లక్ష్మీదేవి గురువారం ఎంపీడీవో (ఎఫ్ఎసి) గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పి. లక్ష్మీదేవి మాట్లాడుతూ గతంలో లక్కిరెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె మండలాల్లో ఎంపీడీవోగా నిధులు నిర్వహించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్