మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి

79చూసినవారు
మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి
చాపాడు మండలంలోని మడూరు గ్రామంలో శుక్రవారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అంటూ విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్