కేఆర్ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేయాలి: తులసి రెడ్డి

84చూసినవారు
కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ సీసీ మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయిన కృష్ణానది యాజమాన్య బోర్డ్ కార్యాలయం హైదరాబాదులో ఉండడం శోచనీయమన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారని, ఇలా అయితే రాయలసీమలోని రిజర్వాయర్లు నిండవన్నారు.

సంబంధిత పోస్ట్