వినాయక స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ

73చూసినవారు
వినాయక స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ
వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వినాయక స్వామిని ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వినాయక స్వామి విగ్రహ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్