ఏటా రూ.10 కోట్లు కాంట్రాక్టు సంస్థకే.

54చూసినవారు
ఏటా రూ.10 కోట్లు కాంట్రాక్టు సంస్థకే.
విజయవాడలోని సంస్థ కేంద్ర కార్యాలయం, వివిధ జిల్లాల్లో పనిచేసే సిబ్బంది సంఖ్య సుమారు 1,429గా ఉంటుందని అంచనా. దీంతో ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు? వారి సేవలు సంస్థకు అవసరమేనా? బినామీ పేర్లతో జీతాలు తీసుకుంటున్నారా అన్న వివరాలను అధికారులు బయటకు తీస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థ అప్పగించి, ఏటా రూ.10 కోట్లకు పైగా గత ప్రభుత్వం చెల్లించింది. ఆ టెండరు కూడా వైసీపీ నాయకుడికే కట్టబెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

సంబంధిత పోస్ట్