శ్రీవారి దర్శనానికి 12 గంటలు

70చూసినవారు
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం 81,831 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్