121 మంది మృతి.. స్పందించిన భోలేబాబా

55చూసినవారు
121 మంది మృతి.. స్పందించిన భోలేబాబా
హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై భోలేబాబా స్పందించారు. 'సత్సంగ్ నుంచి నేను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సామాజిక వ్యతిరేక శక్తులే కారణం. దీనివల్ల భారీ ప్రాణనష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తున్నా' అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఘటన జరిగినప్పటి నుంచి బాబా పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్