కేబినెట్‌లో 17 మంది కొత్త మంత్రులు

544చూసినవారు
కేబినెట్‌లో 17 మంది కొత్త మంత్రులు
ప్రస్తుతం ఏర్పడ్డ ఏపీ కూటమి క్యాబినెట్‌లో తొలిసారి మంత్రులైనవారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో రెండు విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్టయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్