ఓట్ల లెక్కింపుకు 1,855 టేబుళ్లు

85చూసినవారు
ఓట్ల లెక్కింపుకు 1,855 టేబుళ్లు
తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి అంకానికి చేరింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరగగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్