ఏడాదిలో 190 మంది మావోయిస్టులు మృతి

56చూసినవారు
ఏడాదిలో 190 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 190 మంది మావోయిస్టులు మరణించారు. శుక్రవారం నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మరణించారు. సెప్టెంబర్ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఆగస్టు 29న నారాయణపుర్‌ జిల్లా అబూజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్