2024 ‘ట్రావెల్‌ ట్రేడ్‌ షో’ ప్రదర్శనను ఏ నగరంలో నిర్వహించారు?

66చూసినవారు
2024 ‘ట్రావెల్‌ ట్రేడ్‌ షో’ ప్రదర్శనను ఏ నగరంలో నిర్వహించారు?
ఆసియాలో అతి పెద్ద ‘ట్రావెల్‌ ట్రేడ్‌ షో’ ప్రదర్శనను 2024, ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ముంబై నగరంలో నిర్వహించారు. ‘ఓటీఎం ముంబై’ పేరిట ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఓటీఎం అంటే అవుట్‌ బౌండ్‌ ట్రావెల్‌ మార్ట్‌ అని అర్థం. భారత్‌తో పాటు మొత్తం 60 దేశాలకు చెందిన సుమారు 1300 స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్