వైమానిక దాడిలో 22 మంది మృతి

562చూసినవారు
వైమానిక దాడిలో 22 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సుడాన్‌‌లో సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో దేశంలో హింసాకాండ నెలకొంది. తాజాగా పశ్చిమ ఒండుర్మన్‌పై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 22 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ ఆధిపత్య పోరులో ఇప్పటివరకు కనీసం 1,133 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 7 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్