రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు

59చూసినవారు
రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో అమలువుతున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇవి రానున్నాయి. ఈ చట్టాలు శిక్షల కంటే న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయని, భారతీయ ఆదర్శాలను ప్రతిబింబిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్